‘సాక్షి’ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు | sakshi conducted by essywriting | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు

Jul 30 2016 11:33 PM | Updated on Aug 20 2018 8:20 PM

‘సాక్షి’ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు - Sakshi

‘సాక్షి’ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు

మండలంలోని వాడపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో శనివారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు.

వాడపల్లి (దామరచర్ల) : మండలంలోని వాడపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో శనివారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కష్ణా పుష్కరాలు ఆవశ్యకతపై జరిగిన ఈపోటీలకు 60 మంది విద్యార్థులు హాజరయ్యారు. విజేతలకు మంగళవారం బహుమతులు అందజేస్తామని వికాస సమితి మండల కమిటీ అధ్యక్షుడు, ఉపాధ్యాయుడు గుడిపాటి కోటయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం కె.శ్రవణ్‌కుమార్, సాక్షి విలేకరి బండి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు రాధిక, గురులక్ష్మి,నాగలత, సరోజ, రజబ్‌అలీ, శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement