12న జాతీయ లోక్‌ అదాలత్‌ | national lok adalath on 12th | Sakshi
Sakshi News home page

12న జాతీయ లోక్‌ అదాలత్‌

Nov 9 2016 12:52 AM | Updated on Sep 4 2017 7:33 PM

ఏలూరు (సెంట్రల్‌) : జిల్లాలోని అన్నికోర్టుల వద్ద ఈనెల 12న జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నట్టు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి తుకారాంజీ ఓ ప్రకటనలో తెలిపారు.

  ఏలూరు (సెంట్రల్‌) : జిల్లాలోని అన్నికోర్టుల వద్ద ఈనెల 12న జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నట్టు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి తుకారాంజీ ఓ ప్రకటనలో తెలిపారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల సివిల్, బ్యాంకు రుణాలు, టెలిఫోన్‌ బకాయిలు, వాహన సంబంధ కేసులు చట్టప్రకారం రాజీ చేసుకోదగిన అన్ని కేసులు పరిష్కరిస్తామని కక్షిదారులు లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోవాలని కోరారు.  
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement