అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య | Man commits suicide suffering from unhealthy | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య

Mar 19 2016 10:56 AM | Updated on Sep 3 2017 8:08 PM

చిత్తూరు జిల్లా ములకలచెరువు పట్టణానికి చెందిన ఆర్. మల్లికార్జున(48) అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ములకలచెరువు(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా ములకలచెరువు పట్టణానికి చెందిన ఆర్. మల్లికార్జున(48) అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కూలిపని చేసుకుని జీవించే మల్లికార్జున నాలుగు సంవత్సరాలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడేవాడు. ఎక్కడ చూపించినా జబ్బు నయం కాకపోవడంతో తీవ్ర వేదనకు గురైన ఆయన శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement