బీచుపల్లి వద్ద కృష్ణమ్మ పరవళ్లు | krishna river floating in beechupally | Sakshi
Sakshi News home page

బీచుపల్లి వద్ద కృష్ణమ్మ పరవళ్లు

Jul 22 2016 12:04 AM | Updated on Sep 27 2018 5:46 PM

బీచుపల్లి వద్ద పుష్కరఘాట్లను తాకుతూ కృష్ణమ్మ పరవళ్లు - Sakshi

బీచుపల్లి వద్ద పుష్కరఘాట్లను తాకుతూ కృష్ణమ్మ పరవళ్లు

గతేడాది నుంచి నీటి ప్రవాహం లేక బోసిపోయిన కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. జూరాలకు భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు నుంచి కృష్ణానదిలోకి నీరు వదలడంతో బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతు కింద ఉన్న శ్రీశైలంకు చేరుతుంది.బీచుపల్లి వద్ద నూతనంగా నిర్మించే పుష్కరఘాట్లను ఆనుకుని నదిలో నీటì ప్రవాహం ఉండటంతో గురువారం సందర్శకులు కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు వస్తున్నారు.

ఇటిక్యాల: గతేడాది నుంచి నీటి ప్రవాహం లేక బోసిపోయిన కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. జూరాలకు భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు నుంచి కృష్ణానదిలోకి నీరు వదలడంతో బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతు కింద ఉన్న శ్రీశైలంకు చేరుతుంది.
బీచుపల్లి వద్ద నూతనంగా నిర్మించే పుష్కరఘాట్లను ఆనుకుని నదిలో నీటì ప్రవాహం ఉండటంతో గురువారం సందర్శకులు కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు వస్తున్నారు. వచ్చేనెల 12నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement