
మొక్కలు నాటిన ఎస్పీ దుగ్గల్
ఆదిలాబాద్ క్రై ం : జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల సంక్షేమ బాలుర పాఠశాలలో ఎస్పీ విక్రమ్జిత్ దుగ్గల్ బుధవారం మొక్కలు నాటారు. పాఠశాల విద్యార్థులు బ్యాండ్మేళాలతో ఎస్పీకి స్వాగతం పలికారు.
Jul 20 2016 10:26 PM | Updated on Sep 4 2017 5:29 AM
మొక్కలు నాటిన ఎస్పీ దుగ్గల్
ఆదిలాబాద్ క్రై ం : జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల సంక్షేమ బాలుర పాఠశాలలో ఎస్పీ విక్రమ్జిత్ దుగ్గల్ బుధవారం మొక్కలు నాటారు. పాఠశాల విద్యార్థులు బ్యాండ్మేళాలతో ఎస్పీకి స్వాగతం పలికారు.