కోటపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో జనమైత్రి పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు హరితహారంలో భాగంగా ఆదివారం మొక్కలు నాటారు.
- కొనసాగుతున్న హరితహారం
- మొక్కలు నాటుతున్న విద్యార్థులు, అధికారులు
- పలు సేవాసంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమాలు
Jul 17 2016 10:59 PM | Updated on Sep 4 2017 5:07 AM
కోటపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో జనమైత్రి పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు హరితహారంలో భాగంగా ఆదివారం మొక్కలు నాటారు.