సతతం... హరితం | haritaharam | Sakshi
Sakshi News home page

సతతం... హరితం

Jul 17 2016 10:59 PM | Updated on Sep 4 2017 5:07 AM

కోటపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో జనమైత్రి పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు హరితహారంలో భాగంగా ఆదివారం మొక్కలు నాటారు.

  • కొనసాగుతున్న హరితహారం
  • మొక్కలు నాటుతున్న విద్యార్థులు, అధికారులు
  • పలు సేవాసంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమాలు
చెన్నూర్‌(కోటపల్లి)  : కోటపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో జనమైత్రి పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు హరితహారంలో భాగంగా ఆదివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడారు. ప్రాణ కోటికి ప్రాణ వాయువు నిచ్చే మొక్కలను పెంచాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పై ఉందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూర్యదాస్, విద్యార్థులు పాల్గొన్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement