నార్కెట్‌పల్లిలో దారుణం | handicapped girl died due to fire accident | Sakshi
Sakshi News home page

నార్కెట్‌పల్లిలో దారుణం

Oct 28 2016 6:03 PM | Updated on Sep 4 2017 6:35 PM

అంగవైకల్యంతో బాధపడుతున్న యువతి అగ్నికి ఆహుతయింది.

నార్కెట్‌పల్లి: అంగవైకల్యంతో బాధపడుతున్న యువతి అగ్నికి ఆహుతయింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం మాండ్ర గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఇళ్లు మొత్తం మంటలు వ్యాపించడంతో.. అందులో ఉన్న వికలాంగురాలు బోసు సుజాత(16) బయటకు రాలేక మంటలకు ఆహుతై మృతిచెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement