ప్రత్యేక అలంకరణలో శ్రీదేవి, భూదేవి సహిత ప్రహ్లాద వరద స్వామి
అహోబిల క్షేత్రంలో మంగళవారం స్వాతి మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది. లక్ష్మీ నృసింహ స్వామి జన్మనక్షాత్రాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Sep 6 2016 10:16 PM | Updated on Sep 4 2017 12:26 PM
ప్రత్యేక అలంకరణలో శ్రీదేవి, భూదేవి సహిత ప్రహ్లాద వరద స్వామి
అహోబిల క్షేత్రంలో మంగళవారం స్వాతి మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది. లక్ష్మీ నృసింహ స్వామి జన్మనక్షాత్రాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.