గొందిమళ్లలో గవర్నర్ పుష్కర స్నానం | Governor Narasimhan Couple Takes Holy Dip in Krishna River in gondimalla Krishna Pushkaralu | Sakshi
Sakshi News home page

గొందిమళ్లలో గవర్నర్ పుష్కర స్నానం

Aug 20 2016 10:55 AM | Updated on Aug 21 2018 11:41 AM

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు శనివారం కృష్ణా పుష్కర స్నానం ఆచరించారు.

మహబూబ్నగర్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు శనివారం కృష్ణా పుష్కర స్నానం ఆచరించారు. మహబూబ్నగర్ జిల్లాలోని గొందిమళ్లలో గవర్నర్ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ఆధికారులు గవర్నర్ దంపతులకు ఘన స్వాగతం పలికారు.

ఆ తర్వాత వారు అలంపూర్ చేరుకుని.. జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటారు.  ఆ తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.  గురువారం విజయవాడలో పున్నమి ఘాట్లో గవర్నర్ దంపతులు పుష్కరస్నానం ఆచరించారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్లను గవర్నర్ దంపతులు దర్శించుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement