ఉరివేసుకుని రైతు ఆత్మహత్య | farmer commits suicide in jagithyala district | Sakshi
Sakshi News home page

ఉరివేసుకుని రైతు ఆత్మహత్య

Oct 16 2016 6:55 PM | Updated on Oct 1 2018 2:44 PM

మల్లాపూర్ మండలకేంద్రంలో రంగారెడ్డి(50) అనే రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మల్లాపూర్(జగిత్యాల జిల్లా): మల్లాపూర్ మండలకేంద్రంలో రంగారెడ్డి(50) అనే రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్ధిక ఇబ్బందులు తాళలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement