ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. | Farmer commits suicide | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులు తాళలేక..

Oct 15 2016 6:17 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

చిగురుమామిడి (కరీంనగర్) : ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామంలో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన నాంపల్లి సమ్మయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా పంటలు పండకపోవడంతో.. అప్పులు ఎక్కువై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement