500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం | excise raids | Sakshi
Sakshi News home page

500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

Jul 26 2016 1:59 AM | Updated on Sep 4 2017 6:14 AM

గజపతినగరం ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని బొండపల్లి మండలం పనసలపాడు గ్రామంలో ఎక్సైజ్‌ అధికారులు సోమవారం దాడులు చేపట్టి సుమారు 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు.

విజయనగరం రూరల్‌: గజపతినగరం ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని బొండపల్లి మండలం పనసలపాడు గ్రామంలో ఎక్సైజ్‌ అధికారులు సోమవారం దాడులు చేపట్టి సుమారు 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఈఎస్‌ వై. భీమ్‌రెడ్డి ఆదేశాల మేరకు సిబ్బంది దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు నవోదయం కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. సారా తయారీ, విక్రయాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ లోకేష్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement