కలుషిత నీరు తాగి 25 గొర్రెలు మృతి | 25 sheep killed by drinking contaminated water | Sakshi
Sakshi News home page

కలుషిత నీరు తాగి 25 గొర్రెలు మృతి

May 4 2016 4:36 PM | Updated on Aug 29 2018 4:18 PM

ఓ గుంటలో కలుషిత నీరు తాగి బుధవారం 25 గొర్రెలు మృతిచెందాయి.

ఓ గుంటలో కలుషిత నీరు తాగి బుధవారం 25 గొర్రెలు మృతిచెందాయి. ఈ సంఘటన చింతపల్లి మండలం వర్కాల గ్రామంలో చోటుచేసుకుంది. పశువైద్యాధికారులు వచ్చి గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించారు. రెవెన్యూ అధికారులు పంచనామా చేశారు. తనకు ప్రభుత్వం తరపు నుంచి నష్టపరిహారం ఇప్పించాలని గొర్రెల యజమాని సత్తయ్య వేడుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement