కృష్ణా పుష్కరాల నేపథ్యంలో 12, 13, 14 తేదీల్లో అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలలకు ఎలాంటి సెలవులు లేవని అంజయ్య ఆదేశించారు.
కృష్ణా పుష్కరాల సందర్భంగా 12 అంశాలపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్, పోటీలు నిర్వహించాలని సూచించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఈ నిబంధనలు వర్తించని పేర్కొన్నారు.