గాజుల రామారంలో విషాదం

Three Died In Gajularamaram And Two Died In Guntur By Falling In Pond - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని గాజుల రామారం ఏరియాలో విషాదం చోటు చేసుకుంది. క్వారీ గుంటలో పడి ముగ్గురు మృతి చెందారు. మృతులు.. ఐలమ్మ (65), అనిత (30), యశ్వంత్‌ (10) గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

గుంటూరు : ఆడుకుంటూ ఇద్దరు చిన్నారులు  వాగులో పడి మృతి చెందిన ఘటన నాదెండ్ల మండలం చిరుమామిళ్ళలో విషాదాన్ని మిగిల్చింది. మృతులు.. జస్వంత్ (4), మణికంఠ(7)గా గుర్తించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top