లారీ, బైక్‌ ఢీ.. ఒకరు మృతి | Man dies in Road accident at sulthanabad | Sakshi
Sakshi News home page

లారీ, బైక్‌ ఢీ.. ఒకరు మృతి

Oct 11 2017 5:57 PM | Updated on Aug 30 2018 4:15 PM

సుల్తానాబాద్‌(కరీంనగర్‌ జిల్లా):
సుల్తానాబాద్‌ మండలకేంద్రంలోని స్వప్నా కాలనీలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ముత్తునూరి కొమరయ్య(45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడి స్వస్థలం పచ్చునూరు మండలం మానకొండూరు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement