భక్తులతో తిరుమల కిటకిట | heay rush in tirumala | Sakshi
Sakshi News home page

భక్తులతో తిరుమల కిటకిట

Jan 14 2018 10:32 AM | Updated on Jun 2 2018 2:59 PM

సాక్షి, తిరుమల: సంక్రాంతి పండుగ సందర్భంగా వరుస సెలవులు రావడంతో తిరుమల కొండకు భక్తుల తాకిడి ఎక్కువైంది. ఆదివారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. శనివారం శ్రీవారిని 67,744 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,920 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 1.81 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement