సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో సూచీలు నష్టపోతున్నాయి. సెన్సెక్స్ 119 పాయింట్లు క్షీణించి 39638 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు బలహీన పడి 11870 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. జెట్ఎయిర్వేస్, ఎస్బ్యాంకు,డీఎహెచ్ఎఫ్ఎల్ నష్టపోతున్నాయి. ఓఎన్జీసీ, టాటాస్టీల్ ఇండస్ ఇండ్ బ్యాంకు, ఇన్ఫోసిస్, ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆయిల్ రంగ షేర్లు పాజిటివ్గా ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, అదానీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకులు లాభపడుతున్నాయి. అటు డాలరుమారకంలో రూపాయి ఫ్లాట్గా ప్రారంభమైంది. నిన్నటి ముగింపు 69.35తో పోలిస్తే గురువారం ఉదయం 69.37 వద్ద ట్రేడింగ్ను ఆరభించింది.
నష్టాలతో ప్రారంభం
Published Thu, Jun 13 2019 9:24 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- అందుకే విడిపోతున్నాం.. జీవీ ప్రకాష్-సైంధవిల ప్రకటన
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- ముంబైలో ఘోరం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి
- నగరం బాట పట్టిన ఆంధ్రా ఓటర్లు.. దారులన్నీ రద్దీ!
- Today Horoscope: ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది
- పచ్చ ముఠాల విధ్వంస కాండ
Advertisement