లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు | Sensex rose 127 points | Sakshi
Sakshi News home page

భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు

May 29 2015 9:44 AM | Updated on Sep 3 2017 2:54 AM

శీయ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి.

ముంబై:   దేశీయ మార్కెట్లు శుక్రవారం ఉదయం  లాభాలతో ప్రారంభమయ్యాయి.   బాంబే స్టాక్ఎక్సేంజ్ సెన్సెక్స్ 127  పాయింట్ల లాభంతో 27,633  దగ్గర, నిఫ్టీ 41 పాయింట్ల  లాభంతో 8, 359దగ్గర ట్రేడవుతున్నాయి. మెటల్, ఐటి, బ్యాంకింగ్, రియాల్టీ   సెక్టార్లో కొనుగోళ్లు సాగుతున్నాయి.
మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయ 5 పైసలు లాభపడి 63.75 దగ్గర ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement