ముంబై : కార్పొరేట్ పన్ను తగ్గింపుతో పాటు ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన చర్యలతో స్టాక్ మార్కెట్లలో నెలకొన్న జోష్ సోమవారం కూడా కొనసాగింది. ఫార్మా, ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఎల్ అండ్ టీ, ఐటీసీ, ఇండస్ ఇండ్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎంఅండ్ఎం, ఏషియన్ పెయింట్స్, ఓఎన్జీసీ, మారుతి సుజుకి షేర్లు భారీగా లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1075 పాయింట్ల లాభంతో 39,090 పాయింట్ల వద్ద ముగియగా, 329 పాయింట్లు పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,603 పాయింట్ల వద్ద క్లోజయింది. కేంద్ర ప్రభుత్వ ఉద్దీపన చర్యలతో సత్తా చాటుతున్న స్టాక్ మార్కెట్లలో ఈ ఉత్సాహం మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సానుకూల రుతుపవనాలు సైతం వృద్ధి రేటుపై ఆశలు పెంచుతుండటం మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేస్తోందని చెబుతున్నారు.
స్టాక్ మార్కెట్లలో అదే జోష్..
Published Mon, Sep 23 2019 3:48 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement