నాయుడు కుటుంబానికి జగన్ పరామర్శ | YS Jagan Mohan Reddy Visits Bangaru Patiwada Naidu Familiy | Sakshi
Sakshi News home page

నాయుడు కుటుంబానికి జగన్ పరామర్శ

Jul 15 2014 4:28 PM | Updated on Jul 25 2018 4:09 PM

నాయుడు కుటుంబానికి జగన్ పరామర్శ - Sakshi

నాయుడు కుటుంబానికి జగన్ పరామర్శ

పతివాడ బంగారు నాయుడు కుటుంబాన్ని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శించారు.

విజయనగరం: చెన్నైలో బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతి చెందిన  వారి కుటుంబాలను పరామర్శించేందుకు శాసనసభలో ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం విజయనగరం జిల్లాకు వచ్చారు.

దత్తిరాజేరు మండలం కె.కృష్ణాపురం వెళ్లి పతివాడ బంగారు నాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. నేలపై కూర్చుని వారి సాదకబాదకాలు సావధానంగా ఆలకించారు. ధైర్యం కోల్పోవద్దని ఓదర్చారు. అన్నివిధాలా అండగా ఉంటామని భరోసాయిచ్చారు. మరో ఆరు కుటుంబాలను ఈ రోజు పరామర్శించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement