వైఎస్ఆర్సీపీ మహిళా ఎంపీటీసీపై టీడీపీ కార్యకర్తల దాడి | Women MPTC of YSRCP attacked by TDP cadre | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సీపీ మహిళా ఎంపీటీసీపై టీడీపీ కార్యకర్తల దాడి

Published Fri, Jul 4 2014 8:40 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

పలు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడులు కొనసాగుతున్నాయి.

అనంతపురం: పలు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడులు కొనసాగుతున్నాయి. తన ఇంటి ముందు బాణాసంచా కాల్చవద్దన్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఎంపీటీసీ రమాదేవిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. 
 
ఈ ఘటన అనంతపురం జిల్లా గోరంట్లలో చోటు చేసుకుంది. తనపై, తన నివాసంపై రాళ్లదాడి చేసిన  టీడీపీ కార్యకర్తలపై ఎంపీటీసీ రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా ఎంపిటీసీ నివాసంపై దాడి చేయడంపై నిరసన వ్యక్తం అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement