వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయుల దాడి | 5 ysrcp activists injured in attack by tdp workers | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయుల దాడి

Jun 16 2014 10:08 PM | Updated on Aug 10 2018 8:08 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వర్గీయుల దాడులు కొనసాగుతునే ఉన్నాయి.

అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వర్గీయుల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. ఈ రోజు కొంత మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడి చేసిన ఘటన జిల్లాలోని కనగాపల్లి మండలం బద్దాలపురంలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.  వైఎస్సార్ సీపీకి అండగా ఉండటం సహించలేని కొంతమంది టీడీపీ వర్గీయులు పాశవికంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.  దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో భారీగా పోలీసులను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement