ఒంగోలు టూటౌన్ : జిల్లాలో ఉల్లికి ప్రోత్సాహం కరువయింది. ఏటా విస్తీర్ణం తగ్గుతోంది. ఉల్లి ధరలు పెరుగుతున్నా ఉద్యానశాఖ అధికారులకు నిర్లక్ష్యం వహించడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉల్లి సాగుతోపాటు దిగుమతులూ తగ్గిపోవడంతో ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కిలో రూ.25 ఉన్న ఉల్లి ధర అమాంతంగా రూ.40 పెరిగింది. నాణ్యత చూపిస్తూ కొన్ని చోట్ల రూ.45 అమ్ముతున్నారు. దీనికి కారణం గత ఐదేళ్ళుగా పంట సాగు ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఉద్యానశాఖ అధికారుల గణాంకాల ప్రకారం 2012లో 900 హెక్టార్లలో సాగవగా 2013లో 655 హెక్టార్లకు పడిపోయింది.
2014-15కు వచ్చే సరికి 500హెక్టార్లకు కుచించుకుపోయింది. రైతులతో మాట్లాడి ప్రోత్సాహకాలు ఇవ్వడంలో ఆ శాఖ అధికారులు నిర్లక్ష్యం చూపిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఉద్యాన పంటల అభివృద్ధి కోసం రైతులకు విత్తనాలపై 50 శాతం రాయితీపై ఇవ్వటానికి 2013-14లో రూ.39 లక్షలు కేటాయించారు. అప్పట్లో వీటిని ఆ శాఖ పరిధిలో ఉన్న మిర్చి పంటకు మినహా ఏ పంటకైనా ఇవ్వవచ్చునని ప్రభుత్వ సడలింపు ఇచ్చింది. అలాంటి వీలున్న ఉల్లికోసం ఇప్పటి వరకూ కేటాయించింది నామమాత్రమేనని చెప్పవచ్చు. ఏళ్ళతరబడి ఈ పంటసాగులో తగినంత ప్రోత్సాహం లేకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని పలువురు భావిస్తున్నారు.
ఉల్లికి ప్రోత్సాహమేదీ!
Published Sun, Aug 2 2015 3:15 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement