ప్రారంభమైన విరసం సాహిత్య పాఠశాల | virasam literature school was started | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన విరసం సాహిత్య పాఠశాల

Feb 7 2015 4:05 PM | Updated on Sep 2 2017 8:57 PM

ప్రారంభమైన విరసం సాహిత్య పాఠశాల

ప్రారంభమైన విరసం సాహిత్య పాఠశాల

బొబ్బిలిలో రెండు రోజుల పాటు జరగనున్న విరసం(విప్లవ రచయితల సంఘం) సాహిత్య పాఠశాల కార్యక్రమాలు శనివారం ప్రారంభమయ్యాయి.

బొబ్బిలి(విజయనగరం): బొబ్బిలిలో రెండు రోజుల పాటు జరగనున్న విరసం(విప్లవ రచయితల సంఘం) సాహిత్య పాఠశాల కార్యక్రమాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థూపాన్ని, విరసం పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విరసం వ్యవస్థాపక సభ్యులు వరవరరావు, కాలీపట్టణం రామారావు, కాకరాల, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి, విరసం కళాకారులు ప్రజాగీతాలను ఆలపించారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో కళాకారులు హజరవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement