అగనంపుడి టోల్గేట్ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది.
విశాఖపట్నం: అగనంపుడి టోల్గేట్ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. లారీ టోల్గేట్ను ఢీకొనడంతో టోల్గేట్ ఉద్యోగి ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.