అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురి మృతి | three killed in anantapuram road accident | Sakshi
Sakshi News home page

అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురి మృతి

Mar 11 2015 9:05 AM | Updated on Aug 30 2018 3:56 PM

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు.

అనంతపురం :  అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలోని 44వ జాతీయ రహదారి సోమెండపల్లి- గోరెంట్ల మధ్య ప్రాంతంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. రామేశ్వరం నుంచి కర్నూలు వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు  చనిపోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement