బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో చోరీ | robbery in bsnl office in vijayanagaram distirict | Sakshi
Sakshi News home page

బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో చోరీ

Sep 12 2015 10:51 AM | Updated on Aug 30 2018 5:27 PM

విజయనగరం జిల్లా కేంద్రంలో చోరీ జరిగింది.

విజయనగరం: విజయనగరం జిల్లా కేంద్రంలో చోరీ జరిగింది. పట్టణంలోని రంజనీ థియేటర్ సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రాంచైజీలో శుక్రవారం రాత్రి దొంగలు చొరబడిరూ. 40 వేల నగదు, రూ. 45 వేల విలువ చేసే రీచార్జ్ కార్డులు ఎత్తుకెళ్లారు. ఈ విషయంపై శనివారం ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement