ఎర్ర చందనం స్వాధీనం | Redwood Siege | Sakshi
Sakshi News home page

ఎర్ర చందనం స్వాధీనం

Oct 19 2015 8:39 AM | Updated on Sep 3 2017 11:12 AM

వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల వద్ద భారీగా ఎర్రచందనం పట్టుబడింది.

వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల  వద్ద భారీగా ఎర్రచందనం పట్టుబడింది.  సోమవారం తెల్లవారుజామున వాహనాలను తనిఖీ చేసున్న పోలీసులకు ఓ వ్యాన్ లో రూ.2 కోట్ల విలువైన 110 ఎర్రచందనం దుంగలు లభించాయి. పోలీసులను చూసిన వ్యాన్ డ్రైవర్, కూలీలు పరారయ్యారు. పోలీసులు  దుంగలను స్వాధీనం చేసుకుని అటవీ శాఖాధికారులకు అప్పగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement