ఎర్ర చందనం స్వాధీనం | Redwood Siege | Sakshi
Sakshi News home page

ఎర్ర చందనం స్వాధీనం

Oct 19 2015 8:39 AM | Updated on Sep 3 2017 11:12 AM

వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల వద్ద భారీగా ఎర్రచందనం పట్టుబడింది.

వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల  వద్ద భారీగా ఎర్రచందనం పట్టుబడింది.  సోమవారం తెల్లవారుజామున వాహనాలను తనిఖీ చేసున్న పోలీసులకు ఓ వ్యాన్ లో రూ.2 కోట్ల విలువైన 110 ఎర్రచందనం దుంగలు లభించాయి. పోలీసులను చూసిన వ్యాన్ డ్రైవర్, కూలీలు పరారయ్యారు. పోలీసులు  దుంగలను స్వాధీనం చేసుకుని అటవీ శాఖాధికారులకు అప్పగించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement