టీఆర్ఎస్కు, కాంగ్రెస్ పార్టీకి మధ్య మైత్రి కుదిర్చేందుకు తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ నేతలు దళారీ పాత్ర పోషిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె. తారక రామారావు విమర్శించారు. తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఇరు ప్రాంతాల ప్రజలు నమ్మడం లేదని, అసలు ఇంతవరకు రాజకీయాల్లో చంద్రబాబు లాంటి నాయకుడిని చూడలేదని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర విభజన విషయంలో ఏం చేయాలో చెప్పకుండా ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలన్న బాబు వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా విమర్శించారు.
టీ టీడీపీ నేతలది దళారీ పాత్ర: కేటీఆర్
Published Fri, Dec 27 2013 1:02 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
స్లోవేకియా ప్రధానిపై హత్యాయత్నం ఎందుకు జరిగిందంటే..
ఏపీ పోలీస్ అబ్జర్వర్ పై మెరుగు నాగార్జున ఫైర్
ఘనంగా ప్రారంభమైన గంగమ్మ జాతర
గాయపడిన ఐశ్వర్య రాయ్.. అయినా అక్కడికి ప్రయాణం
గ్రీన్లో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
‘రైజ్ ఏ చైల్డ్’..! కొత్త తల్లులకు పెద్ద బాలశిక్ష..
వన్స్ మోర్ వైఎస్ జగన్...
సందీప్ లమిచానే శిక్ష రద్దు.. వరల్డ్కప్ జట్టులో చోటు?
అమెజాన్ ఉద్యోగులకు ఎంత కష్టం..!?
తప్పక చదవండి
- ఏపీలో ఓటేసుకునే స్వేచ్ఛ కూడా లేదా?
- సీఎం జగన్కు వేద పండితుల ఆశీర్వచనం
- Yadadri: ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు.. సాయం చేయండి
- తెలంగాణలో దంచికొట్టనున్న వానలు.. హైదరాబాద్కు కుంభవృష్టి హెచ్చరిక!
- టీవీ సీరియల్ మేకప్మెన్ దారుణ హత్య
- కాకిస్నూరు.. ఓటింగ్లో సూపర్..
- వెల్లివిరిసిన మహిళా చైతన్యం
- విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
- వైఎస్సార్సీపీ ఏజెంట్పై టీడీపీ మూకల హత్యాయత్నం
- USA Presidential Elections 2024: బైడెన్, ట్రంప్ రె‘ఢీ’
Advertisement