గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే | MLA Search in a boarding school | Sakshi
Sakshi News home page

గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

Nov 29 2015 5:09 PM | Updated on Sep 2 2018 4:48 PM

శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మడ్డువలసలోని గురుకుల పాఠశాలను రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఆదివారం ఆకస్మిక తనఖీ చేశారు.

శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మడ్డువలసలోని గురుకుల పాఠశాలను రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఆదివారం ఆకస్మిక తనఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నాసిరకం భోజనాన్ని అందిస్తున్నారని గుర్తించి.. దీనికి బాధ్యుడైన ప్రిన్సిపల్‌పై మండిపడ్డారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పెడ చెవిన పెడుతోందని.. భావి పౌరులైన విద్యార్థుల విషయంలో ప్రభుత్వం చిత్త శుద్దితో వ్యవహరించడం లేదని ఆయన విమర్వించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement