ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల  | MLA Quota MLC by-election For Notification Release | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల 

Aug 7 2019 3:33 PM | Updated on Aug 7 2019 3:44 PM

MLA Quota  MLC by-election  For Notification Release - Sakshi

సాక్షి, అమరావతి: మూడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యింది. నేటి నుంచి ఆగస్టు 14 తేదీ వరకు నామినేషన్లకు స్వీకరణకు ఈసీ తుది గడువు విధించింది.16 తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 19 వరకు గడువు ఇచ్చారు. ఆగస్టు 26 తేదీన ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement