అనంతపురం జిల్లాలో ప్వైన్ ఫ్లూ తో గురువారం మరొకరు మృతి చెందారు.
అనంతపురం : అనంతపురం జిల్లాలో ప్వైన్ ఫ్లూ తో గురువారం మరొకరు మృతి చెందారు. జిల్లాలోని నార్పల మండలకేంద్రానికి చెందిన నాగరాజు(35) 12 రోజులు క్రితం స్వైన్ ఫ్లూ తో ఆసుపత్రిలో చేరాడు. అప్పటి నుంచి బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు. నాగరాజుకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు.
(బత్తలపల్లి)