చేతబడి నెపంతో వ్యక్తి దారుణహత్య | Man brutally murdered | Sakshi
Sakshi News home page

చేతబడి నెపంతో వ్యక్తి దారుణహత్య

Nov 10 2015 3:47 PM | Updated on Sep 3 2017 12:20 PM

డుంబ్రిగూడ మండలం గుంటిసీమ పంచాయతీ సోబూరు గ్రామంలో సాగి కొండ(50) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు.

డుంబ్రిగూడ (విశాఖపట్నం జిల్లా) : డుంబ్రిగూడ మండలం గుంటిసీమ పంచాయతీ సోబూరు గ్రామంలో సాగి కొండ(50) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. చేతబడి నెపంతో గ్రామస్తులు కొట్టి చంపి బూడిద చేశారు.  ఈ దారుణం గత నెల 14 న జరిగినా ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించటంతో భార్యా,పిల్లలు భయపడి చెప్పలేదు. మంగళవారం ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement