హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నం | Inter students suicide attempt in ST hostel | Sakshi
Sakshi News home page

హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నం

Mar 15 2015 8:37 AM | Updated on Sep 2 2017 10:54 PM

కర్నూలు జిల్లా సున్నిపెంట గిరిజన సంక్షేమ హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు లక్ష్మణ్ నాయక్, నాగేంద్ర నాయక్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

కర్నూలు: కర్నూలు జిల్లా సున్నిపెంట గిరిజన సంక్షేమ హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు లక్ష్మణ్ నాయక్, నాగేంద్ర నాయక్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.  తోటి విద్యార్థులు ఆ విషయాన్ని గమనించి హాస్టల్ అధికారులకు తెలిపారు. దాంతో వారిని సున్నిపెంటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇంటర్ పరీక్షల్లో డిబార్ కావడంతో మనస్తాపం చెందిన సదరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని హాస్టల్ అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement