నేడు జగన్ పిటిషన్ విచారించనున్న సీబీఐ కోర్టు | Hearing on YS Jagan Mohan reddy 's plea Today | Sakshi
Sakshi News home page

నేడు జగన్ పిటిషన్ విచారించనున్న సీబీఐ కోర్టు

Sep 30 2013 9:50 AM | Updated on Jul 25 2018 4:07 PM

నేడు జగన్ పిటిషన్ విచారించనున్న సీబీఐ కోర్టు - Sakshi

నేడు జగన్ పిటిషన్ విచారించనున్న సీబీఐ కోర్టు

ఇడుపులపాయ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్పై నాంపల్లి సీబీఐ కోర్టు నేడు విచారించనుంది.

హైదరాబాద్ : ఇడుపులపాయ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్పై నాంపల్లి సీబీఐ కోర్టు నేడు విచారించనుంది.  బెయిల్ షరతులను సడలించాలని, వచ్చే నెల 1, 2న ఇడుపులపాయ, 4న గుంటూరు వెళ్లేందుకు అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరుతూ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు గడువు కావాలని సీబీఐ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు... విచారణను నేటికి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement