కరెంటు షాక్‌తో కూలీ మృతి | hamali died due to electric shock in guntur district | Sakshi
Sakshi News home page

కరెంటు షాక్‌తో కూలీ మృతి

Feb 1 2016 4:52 PM | Updated on Sep 5 2018 2:26 PM

గుంటూరు జిల్లాలో సోమవారం కరెంటు షాక్తో ఓ కూలీ మృతిచెందాడు.

న్యూజెండ్ల: గుంటూరు జిల్లాలో సోమవారం కరెంటు షాక్తో ఓ కూలీ మృతిచెందాడు. న్యూజెండ్ల మండలం పమిడిపాడులో రేషన్ షాపు వద్ద లారీలో నుంచి రేషన్ సరుకులను దించుతుండగా ప్రమాదవశాత్తూ కరెంటు తీగలు తగలడంతో కూలీ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి వివరాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement