విద్యుధ్ఘాతానికి రైతు మృతి | farmer died due to electric shock in ananthpur | Sakshi
Sakshi News home page

విద్యుధ్ఘాతానికి రైతు మృతి

Oct 26 2015 1:49 PM | Updated on Oct 1 2018 2:44 PM

వ్యవసాయ మోటర్ ఆన్ చేయడానికి ప్రయత్నించిన రైతు ప్రమాదవశాత్తూ విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు.

అనంతపురం: వ్యవసాయ మోటర్ ఆన్ చేయడానికి ప్రయత్నించిన రైతు ప్రమాదవశాత్తూ విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రామగిరి మండలం కంచుకుంట గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన కదిరప్ప(39) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయ బావి వద్ద ఉన్న మోటర్ ఆన్ చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement