కృష్ణా జిల్లాలో ఎక్సైజ్ దాడులు | excise attacks in krishna distirict | Sakshi
Sakshi News home page

కృష్ణా జిల్లాలో ఎక్సైజ్ దాడులు

Oct 6 2015 10:09 AM | Updated on Jul 11 2019 8:43 PM

కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ మంగళవారం దాడులు చేపట్టింది.

నూజీవీడు: కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ మంగళవారం దాడులు చేపట్టింది. 5 బృందాలుగా ఏర్పడిన ఎక్సైజ్ శాఖ అధికారులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నూజీవీడు, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, బంటుమిల్లిలోని నాటు సారా స్థావరాలపై దాడులు చేశారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.  సంఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement