అన్నదాన పథకానికి రూ.50 వేలు విరాళం | Devotee donates Rs.50 thousands to Srisailam Temple | Sakshi
Sakshi News home page

అన్నదాన పథకానికి రూ.50 వేలు విరాళం

Sep 11 2015 6:00 PM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి శ్రీశైలానికి చెందిన వి.కాశమ్మ రూ. 50 వేలను విరాళంగా అందజేశారు.

శ్రీశైలం : శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి శ్రీశైలానికి చెందిన వి.కాశమ్మ అనే భక్తురాలు రూ. 50 వేలను విరాళంగా అందజేశారు. శుక్రవారం శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆమె దేవాదాయసహాయ కమీషనర్ మహేశ్వరరెడ్డికి అందజేశారు. అనంతరం ఆమెకు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూప్రసాదాలు, అన్నదాన బాండ్‌ను అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement