డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య | Degree student commits suicide | Sakshi
Sakshi News home page

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

Jan 16 2016 10:36 AM | Updated on Nov 6 2018 7:56 PM

కర్నూలు జిల్లా పాములపాడు మండలం వేంపేట గ్రామానికి చెందిన ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

కర్నూలు జిల్లా పాములపాడు మండలం వేంపేట గ్రామానికి చెందిన ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన నాగమల్లీశ్వరి(20) డిగ్రీ ఫైనలియర్ చదువుకుంటోంది. శనివారం ఉదయం ఆమె ఇంట్లోనే ఉరి వేసుకుని తనువు చాలించింది. దీంతో పండగ పూట విద్యార్థిని ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా.. ఆత్మహ్యతకు గల కారణాలు తెలయరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement