'ఏకపక్ష నిర్ణయాలు తగదు' | cpm madhu slams ap government | Sakshi
Sakshi News home page

'ఏకపక్ష నిర్ణయాలు తగదు'

Jul 23 2016 12:48 PM | Updated on Aug 18 2018 8:05 PM

'ఏకపక్ష నిర్ణయాలు తగదు' - Sakshi

'ఏకపక్ష నిర్ణయాలు తగదు'

టీడీపీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు.

నెల్లూరు: ఏపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. శనివారం  ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ అమెరికా దేశానికి తలొగ్గిన ప్రభుత్వం ప్రజలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా జిల్లాలోని కావలి సమీపంలో అణుద్యుత్‌కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు చేయడం తగదన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement