రెండు మ్యూజియంల డి జిటైజేషన్ పూర్తి | Complete digitization of the two museums | Sakshi
Sakshi News home page

రెండు మ్యూజియంల డి జిటైజేషన్ పూర్తి

Oct 22 2014 2:32 AM | Updated on Sep 2 2017 3:13 PM

హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియం, నాగార్జునకొండలోని ఆర్కియాలజికల్ మ్యూజియంల డిజిటైజేషన్ పూర్తయినట్టు

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియం, నాగార్జునకొండలోని ఆర్కియాలజికల్ మ్యూజియంల డిజిటైజేషన్ పూర్తయినట్టు కేంద్ర పర్యాటక శాఖ తెలిపింది. మంగళవారం ఆ శాఖ మంత్రి శ్రీపాద్ యశోనాయక్ దేశంలోని 10 మ్యూజియంల డిజిటైజేషన్ వివరాలతో కూడిన పోర్టల్‌ను ప్రారంభించారు. వీటి లో సాలార్‌జంగ్ మ్యూజియం, నాగార్జునకొండ మ్యూజియం కూడా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement