ఫార్మా కంపెనీలో పేలుడు.. ఒకరు మృతి | Boiler blasts in pharma company | Sakshi
Sakshi News home page

ఫార్మా కంపెనీలో పేలుడు.. ఒకరు మృతి

May 2 2017 12:16 PM | Updated on Apr 3 2019 3:52 PM

ఫార్మా కంపెనీలో పేలుడు.. ఒకరు మృతి - Sakshi

ఫార్మా కంపెనీలో పేలుడు.. ఒకరు మృతి

ఫార్మా కంపెనీలో బాయిలర్‌ పేలడంతో ఒకరు మృతిచెందగా ఐదుగురు కార్మికులు గాయపడ్డారు.

పరవాడ(విశాఖపట‍్టణం జిల్లా): విశాఖపట‍్టణం జిల్లా పరవాడలోని ఓ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

ఎజికో ఫార్మా కంపెనీలో మంగళవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనలో రియాక‍్టర్‌ మెయిన్‌ హోల్‌ ఓపెన్‌ అయి ఆ ప్రాంతమంతా దట‍్టమైన పొగ కమ‍్ముకుంది. దాంతో కార్మికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున‍్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement