పశ్చిమ గోదావరి జిల్లాలో కేసీఆర్ పై నాలుగు చోట్ల కేసులు | AP Police file cases against Telangana CM KCR | Sakshi
Sakshi News home page

పశ్చిమ గోదావరి జిల్లాలో కేసీఆర్ పై నాలుగు చోట్ల కేసులు

Jun 8 2015 7:39 PM | Updated on Aug 21 2018 8:23 PM

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి.

ఏలూరు : తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరువుకు నష్టం కలిగించే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నరంటూ ఆ పార్టీ నాయకులు పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సత్రంపాడు పంచాయతీ వార్డు సభ్యుడు కోండూరి ఎస్‌ఎస్‌ఎస్ సుబ్బారావు అనే వ్యక్తి కేసీఆర్‌పై ఫిర్యాదు చేశారు. అలాగే ఉండి పోలీస్‌స్టేషన్‌లో మండల టీడీపీ అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు ఫిర్యాదు చేయగా, పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు కేసీఆర్‌పై ఫిర్యాదు చేశారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌లో ఆ పార్టీ నాయకులు షేక్ ముస్తాఫా అనే వ్యక్తి కేసీఆర్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement