రాజధాని సహా రాష్ట్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ

AP Government Appointed Expert Committee On State Development - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని సహా రాష్ట్ర అభివృద్ధిపై నిపుణుల కమిటీ ఏర్పాటైంది. రాజధానితో పాటు ఇతర జిల్లాల్లో జరుగుతున్న పనులు, ప్రణాళికలను ఈ కమిటీ సమీక్షించనుంది. కమిటీ కన్వీనర్‌గా రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి జీఎన్‌ రావు నియమితులయ్యారు. అయిదుగురు సభ్యులతో ఏర్పాటు అయిన ఈ కమిటీలో మహావీర్‌, అంజలీ మోహన్‌, కేటీ రవీంద్రన్‌, శివానందస్వామి, డాక్టర్‌ అరుణాచలం ఉన్నారు. ఆరు వారాల్లో నివేదిక సమర్పించాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top