పిడుగుపాటుకి మహిళ మృతి | A woman veeramma died with thunder bolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకి మహిళ మృతి

Aug 9 2015 6:07 PM | Updated on Sep 3 2017 7:07 AM

కృష్ణా జిల్లా పామిడిముక్కల మండలంలో పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందింది.

పామిడిముక్కల(కృష్ణా): కృష్ణా జిల్లా పామిడిముక్కల మండలంలో పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం మండలంలోని అయినపూర్‌లో చోటుచేసుకుంది. అయినపూరుకు చెందిన బీలి వీరమ్మ(50) వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లింది. అయితే పొలం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ పిడుగుపడి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

Advertisement
 
Advertisement
Advertisement