పిడుగుపాటుకి మహిళ మృతి | A woman veeramma died with thunder bolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకి మహిళ మృతి

Aug 9 2015 6:07 PM | Updated on Sep 3 2017 7:07 AM

కృష్ణా జిల్లా పామిడిముక్కల మండలంలో పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందింది.

పామిడిముక్కల(కృష్ణా): కృష్ణా జిల్లా పామిడిముక్కల మండలంలో పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం మండలంలోని అయినపూర్‌లో చోటుచేసుకుంది. అయినపూరుకు చెందిన బీలి వీరమ్మ(50) వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లింది. అయితే పొలం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ పిడుగుపడి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement