30 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం | 30 quintals ration rice seized | Sakshi
Sakshi News home page

30 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

Jan 11 2016 6:10 PM | Updated on Sep 3 2017 3:29 PM

బ్లాక్‌మార్కెట్‌లో రేషన్ బియ్యాన్ని అమ్ముతున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

రాయదుర్గం (అనంతపురం) : బ్లాక్‌మార్కెట్‌లో రేషన్ బియ్యాన్ని అమ్ముతున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అతని వద్ద నుంచి 30 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం గోవిందవాడ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర శెట్టి అనే వ్యాపారి రేషన్ బియ్యాన్ని అక్రమంగా అమ్ముతుండటంతో.. విజిలెన్స్ అధికారులు అతనిపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement