250 బియ్యం బస్తాలు స్వాధీనం | 250 Rice bags seized in chittoor district | Sakshi
Sakshi News home page

250 బియ్యం బస్తాలు స్వాధీనం

Jan 24 2016 11:03 AM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లా వి కోట మండలం నాయకనేరి చెక్పోస్ట్ వద్ద ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

చిత్తూరు : చిత్తూరు జిల్లా వి కోట మండలం నాయకనేరి చెక్పోస్ట్ వద్ద ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న 250 బియ్యం బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కి తరలించారు. లారీని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి డ్రైవర్ను విచారిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement