బస్సు ప్రమాదంలో 25 మందికి గాయాలు | 25 Injured in Bus accident | Sakshi
Sakshi News home page

బస్సు ప్రమాదంలో 25 మందికి గాయాలు

Aug 7 2018 10:07 AM | Updated on Aug 30 2018 4:17 PM

జగ్గయ్యపేట: కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  సోమవారం రాత్రి ఎల్వీఆర్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపు తప‍్పి డివైడర్‌ను ఢీకొట్టింది.  అనంతరం సదరు ట్రావెల్స్‌ బస్సును మరో రెండు బస్సులు వెనుకనుంచి ఢీకొట్టాయి. ఈ ఘటనలో డ్రైవర్‌ మృతి చెందగా, 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయవాడ, జగ్గయ్యపేట ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement